కాంగ్రెస్ పార్టీ ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్�
ఫార్మసీలో డిప్లొమా ఫెయిలైన విద్యార్థులకు కూడా అక్రమంగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేశారని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు ఆకుల సంజయ్ రెడ్డి ఆరోపించారు.
చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పెద్ద రాష్ట్రాలలో రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్ప�
దేశంలో సంకుచిత, ఉద్విగ్న, విద్వేషపూరిత, విభజన వాతావరణం ఉన్న తరుణంలో.. తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎలా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఐజేయూతో కలుస్తున్నా�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ హస్నైన్పై నిషేధం పడింది. గత నెల బిగ్బాష్ లీగ్ సందర్భంగా హస్నైన్ బౌలింగ్పై ఫిర్యాదులు అందగా.. వాటిని సమీక్షించిన ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్లో అతడి బౌలింగ�
ఢిల్లీ : జర్నలిస్టులను కొవిడ్ యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత�