సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్
Pantancheru | పటాన్చెరులో (Patancheru) జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది.
Panjagutta | నగరంలోని జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున పంజాగుట్ట (Panjagutta) నాగార్జున సర్కిల్లో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను
Super Specialty Hospital at Patancheru | పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, చుట్టుపక్క ప్రాంతాల ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు సత్వరమే
BC Residential | పటాన్చెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో టీచర్లు ఆందోళనకు గురయ్యారు. వీరిలో ముగ్గురికి తీవ్ర అస్వస్�
పటాన్చెరు/రామచంద్రాపురం: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వక
గంజాయి | నగర శివార్లలోని పఠాన్చెరులో ద్రవరూపంలో ఉన్న గంజాయి పట్టుబడింది. పఠాన్చెరు మండలంలోని ముత్తంగి టోల్ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
బొల్లారం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహాకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తీ
పటాన్చెరు: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన చిట్కుల్ గ్రామంలో జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నివస�
ఏడేళ్లలో అగ్రగామిగా తెలంగాణ : మంత్రి కేటీఆర్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్చెర్వు �
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పటాన్చెరు మండలం పోచారం రింగురోడ్డు సమీపంలోని ఒక చెట్టు కింద దేవరగా పూజలందుకుంటున్న శిల్పం జైనులకు సంబంధించిన కమఠోపసర్గ పార్శనాథుని శిల్పమని కొత్త తెలంగాణ చరిత్ర బృం�
బైక్ను ఢీకొట్టిన టిప్పర్| హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి