సంగారెడ్డి : పటాన్చెరు పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని.. ఇక్కడ 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, డిస్పెన్సరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డ
Minister Harish rao | పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయకపోవడం మంచిదికాదన్నారు.
పటాన్ చెరు : ప్రభుత్వ దవాఖానాల్లో సకాలంలో ఉచితంగా నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50లక్షల అంచనా వ్యయంతో తెలంగ�
Minister Harish rao | వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగల భార్తీకి నోటిఫికేషన్ వస్తున్నదని, సిద్ధంగా ఉండాలని ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం భర్తి చేస్తున్న 80 వేలకుపైగా ఉద్యోగాల్లో 20 వేల ఖాళీ�
సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సందర్భంగా ఆయ�
సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్
Pantancheru | పటాన్చెరులో (Patancheru) జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది.
Panjagutta | నగరంలోని జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున పంజాగుట్ట (Panjagutta) నాగార్జున సర్కిల్లో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను