RTC Bus | మాచారెడ్డి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా లేని సమయంలో స్తంభాన్ని ఢీ కొనడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
పాకిస్థాన్లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో రియాద్ నుంచి వస్తున్న ఈ విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్లో మంటలు చ�
Emergency Landing | బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వెళ్తున్న విమానం శుక్రవారం మధ్యాహ్నం పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇంటర్నేషనల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో గ్రౌండ్ స్టాఫ్ అంతా షాక్�
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్ | ఇండోనేషియాలో దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం | ఐదుగురు వ్యక్తులతో బయలుదేరిన హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ గురువారం రాత్రి ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.