No US role in ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాక్ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని పేర్కొంది.
బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్కు కుప్పలు తెప్పలుగా ప్రతిస్పందనలు వచ్చిపడ్డాయి. బీజేపీ నేత జగదాంబికాపాల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ ప్యానెల్ ఏకంగా 1.2 కోట్ల ఈ-మెయిల్స్ అందుకుంది.
వలస పాలన కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రతిపాదించిన బిల్లులను హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలించి, నివేదికను శుక్రవారం రాజ్యస�
వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా భారతీయ న్యాయ స
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల్లో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా ఒకేరీతిలో ఉపాధి హామీ వేతనాలు చెల్లించే అంశాన�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.