న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల ముందే ముగిశాయి. రాజ్యసభ కూడా బుధవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్13 వరకు జరుగాల్సి ఉ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరిన నేపథ్యంలో బుధవారం కూడా ప్రతిపక్షాలు రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ను పిలిపించగా వా�
ఢిల్లీ : రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. 127వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవ�
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్యం లభించి 75 ఏండ్ల�
న్యూఢిల్లీ: మంగళవారం, బుధవారం జరిగే పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని తమ పార్టీ ఎంపీలను బీజేపీ ఆదేశించింది. రాజ్యసభ, లోక్ సభ బీజేపీ సభ్యులకు ఈ మేరకు మూడు లైన్ల విప్ను సోమవారం జారీ చేసింది. ‘
హైదరాబాద్ : మెదక్ పార్లమెంట్ పరిధిలో చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. పార్లమెంట్
రైతుల ఆందోళన.. భద్రత కట్టుదిట్టం | నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గురువారం నుంచి జంతర్మంతర్ వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పోరాడుతున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు గురువారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేంద్ర ప
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలప్పుడే ‘పెగాసస్’ కథనాన్ని ఎందుకు బయటకు తెచ్చారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. సమావేశాలను పక్కదారి పట్టించే కొత్త వా�
న్యూఢిల్లీ: పార్లమెంటులో తొలిసారి పాత సంప్రదాయానికి విపక్షాలు తూట్లు పొడిచాయని రాజ్యసభ నాయకుడు పియూష్ గోయల్ ఆరోపించారు. కొత్త కేబినెట్ ఏర్పడినప్పుడు లేదా పునర్నిర్మాణం జరిగినప్పుడు మంత్రులను పార్లమె