తెలిసి..తెలియని వయస్సు కలిగిన చిన్నారులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుక అద్దం లేకుండానే నడిపించటంపై చర్చనీయాంశమైంది. సోమవారం జడ్చర్లలోని సిగ్నల్గడ్డ ప్రధాన రహదారి మీదుగా ఓ ప్రైవేట్
విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో రసాయన శాస్త్రం బోధిస్తున�
బీబీపేట్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సరిపడా గదులు, మరుగుదొడ్లు లేవని ఆగ్రహం వ�
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణం శనివారం జాతరను తలపించింది. పేరెంట్స్ విజిటింగ్ డే కావడంతో మైదానం కిటకిటలాడింది. తల్�
‘ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదు.. సీఎం ఏం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప.. పాలన మీద దృష్టిలేకపోవడం విడ్డురంగా ఉంది’ అని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, స�
సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎద�
మండలంలోని కొండపర్తి గ్రామంలోని జడ్పీ పాఠశాల రాత్రి కురిసిన స్వల్ప వర్షానికే జలమయం అయింది. గతంలో పాఠశాల కాంపౌండ్ వాల్ ఆనుకొని సైడ్ డ్రైనేజీ ఉండేది. పాఠశాల ముందు నుంచి సైడ్ డ్రైనేజీ ద్వారా అండర్ డ్రై
బడి బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పలు మార్గాల్లో బస్సు సర్వీస్లు లేవు. ఉన్న రూట్లలో సమయానికి రాక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమయానికి బస్సుల