ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్ చేశామని, ఇలా సుమారు15 వీడియోలు ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది.
బెట్టింగ్ యాప్స్కు ప్రచారం వ్యవహారంలో (Betting Apps Issue) నటి విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి మరో ఇంట్లో శవమైన కనిపించాడు. పంజాగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎల్లారెడ్డిగూడలోని బీఎస్ఎన్ఎల్ గల్లీలో న�
బోనాల ఫలహార బండి ఊరేగింపులో రెచ్చగొట్టిన రౌడీషీటర్ను నియంత్రించకుండా.. ఆడ్డుకున్న తమను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి, థర్డ్డిగ్రీ ప్రయోగించారని ముగ్గురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒళ్లంతా కుళ్�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందినంతా ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిలో గుబులు మొదలైంది.
ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన పోలీస్ స్టేషన్ అది. కాని నేడు దాని ప్రాశస్త్యం కోల్పోయినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు మహర్దశ పట్టింది.