రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం 549 గ్రామాల్లో స్థలాలు గుర్తించామని, మరో 84 గ్రామాల్లో గుర్తించాల్సి ఉన్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
‘లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి గ్రామాభివృద్ధికి పెట్టిన. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పైసా రాలే. ఉండటానికి నాకు ఇల్లు లేదు. అందుకే నేను కట్టిన జీపీ భవనంలోనే నివాసం ఉంటున్న. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’ అ�
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సేవాలాల్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తుండడంతో గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. మండలంలో గతంలో 14 గ్రామ పంచాయతీలు ఉ
పల్లెలో మరింత మెరుగైన పాలన అందించేందుకు పంచాయతీలకు శాశ్వత, పక్కా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బిల్డింగులు పాతబడగా,
హైదరాబాద్ : రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలో కొత్తగా వెయ్యి నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర పంచాయతీ రాజ్, గ్ర�