నిత్య జీవితంలో ఎంతోమంది తారసపడుతుంటారు. వారిలో కొద్దిమంది మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతారు. అందులోనూ మతిమరుపు మనుషులను ఓ పట్టాన మరిచిపోలేం. అలాంటివారిని ఉద్దేశించిన సామెతే.. ‘ఉషికెల ఉంగురం పెట్టి పప్�
కొందరు నిస్వార్థంగా కష్టపడుతూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. అలాంటివారు ఏ వనరులూ లేకపోయినా సమయానికి లబ్ధి పొందుతారు. ఇంకొందరు మాత్రం, అన్నీ తెలిసినా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. చేసే ప్రతిపనిలో స్వార్థం ఉ
రంగం ఏదైనా కానీ, అందులో తమ పని ప్రాధాన్యం తెలియని వ్యక్తుల గురించి చెప్పిన సామెత ఇది. ఇలాంటివారు తరచూ తారసపడుతుంటారు. అప్పటిదాకా చేస్తున్న పనిని పక్కనపెట్టి..
భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలూ లేనివ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. ఆ పూట గడిస్తే చాలనుకుంటారు. రేపు అలాంటి సమస్యే మరొకటి వస్తే.. ‘మళ్లీ వచ్చినప్పుడు చూద్దాం’ అనుకునే రకం. తీరా నెత్తిమీదికొచ్చినప్ప
మంచీచెడు తెలుసుకోకుండా వంతపాడేవాళ్లను గుడ్డిగా నమ్మేవారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఆత్రం (తొందర) ఎక్కువ. కాసేపు కూడా తీరిగ్గా ఆలోచించుకోరు.
‘పుష్ప’ సినిమాలో ‘అన్నో.. నేనొచ్చి ఇచ్చేదా ముద్దు’ అనే డైలాగు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నది. కారణం, ఆ పాత్ర వావివరుసలు లేకుండా అనే మాట అది. వయసొచ్చినా పూర్తిగా పరిపక్వత చెందని స్వభావాలు మనచుట్టూ చాలా ఉంటాయ