బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి పరుగులు పెట్టింది. ప్రతి గ్రామం మెరిసింది. జాతీయ పంచాయతీరాజ్ పురస్కారాల్లో మన గ్రామాలకు అవార్డుల పంట పండింది. కేంద్ర సర్కారు 46 అవార్డులు ప్రకటిస్తే.. ఇందులో 13అవార్డులు తెల�
దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని భావించి గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతినెలా కేటాయించిన ప్రత్యేక నిధులతో గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను చే
పల్లె ప్రగతితో ఊర్లకు కొత్త కళ వచ్చింది. గ్రామాల సమ గ్ర వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకున్నది. పల్లె ప్రగతిలో నిర్దే శించిన అన్ని ప్రమాణాల్లోనూ ఆరు జిల్లాలు ఆదర్శ�
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థలో మా
సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు సూచించారు. బుధవారం ఎంపీపీ అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.
ఉమ్మడి పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి కోసం నిజాంసాగర్ కట్టపై కూర్చొని ఏడ్చినా ఫలితం దక్కలేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.