శ్రావణమాసం ముగింపులో బహుల అమావాస్య రోజున వచ్చే పొలాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకృతిని పూజించడంతో పాటు వ్యవసాయంలో ఆరుగాలం శ్రమించే ఎద్దులను అందంగా సింగారించి, ఆరాధించే అరుదైన పండుగ ఇది. వ్యవపాయ పనుల
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. నిర్మల్ మండలం భాగ్యనగర్లో జరిగిన సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రె
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖ�
మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి ది నోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మొదట గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి, గ్రామ పంచాయ తీ కార్యాలయాల ఎదుట జాతీయ పతాకాన్ని ఎ గురవేశారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో పల్లె ప్ర
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి కార్యక్�
పల్లె ప్రగతి దినోత్సవంతో ప్రతీ పల్లె మురిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ వేడుక ఊరూరా సంబురంగా సాగింది. బతుకమ్మలు, బోనాల ర్యాలీలతో హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్ప
పల్లెప్రగతితో పల్లెసీమలను పట్ణణాలుగా మార్చారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జోగిపేట పట్�
పల్లె ప్రగతి పేరుతో నెల నెలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఆయా పల్లెలకు వన్నె తెస్తున్నాయి. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలకు ని�