గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నది. సొంత భవనాలు ఉన్నా పాఠశాలల్లో వైద్య సేవలు అందిస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప�
Nagarkurnool | నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో మంగళవారం డాక్టర్ శరణప్ప ఆధ్వర్యంలో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం పల్లె దవఖానను ఆకస్మికంగా తనిఖీ చేసింది.
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మహదేవపురం గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పుతుంభక సుభాష్ తన తల్లిదండ్రులు, స్వర్గీయ పుతుంభక రామ �
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 143 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా 99 కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చింది. ఎంబీబీఎస్ డా�
Minister Harish Rao | రాష్ట్రంలోని ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే 2 వేల పల్లె దవాఖానాలను ప్ర