పగలూ ప్రతీకారాలకు బీఆర్ఎస్ ఎప్పటికీ దూరమేనని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పలకరింపులు, పనితనాలే తమ నైజమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటికి ప్రజల మద్దత్తు పూర్తిగా లభిస్తున్నది’ అని పాలేరు ఎమ్మె�
రుతుపవనాలు మందగమనంలో ఉన్నాయి.. తొలకరి మురిపించి ఇట్టే మాయమైంది.. సాగు ప్రారంభిద్దామంటే చినుకు జాడ లేదు.. రైతన్న వాన కోసం ఆకాశం వైపు చూస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల వనరులు ఖాళీ అవు�
రాష్ట్రంలో అన్ని మతాలకు సముచిత గౌరవాన్ని అందించి సర్వ మత సమానత్వాన్ని చాటుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు.
మండలంలోని ఇస్లావత్ తండా భక్తరామదాస్ ఎత్తిపోతల పథకం నుంచి గురువారం కృష్ణా జలాలు విడుదలయ్యాయి. ఈ నీటితో కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని శ్రీరాంసాగర్ కాలువల ద్వారా జలాలు 79 వేల ఎకరాలకు �
పాలేరు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసినా విజయం మాత్రం బీఆర్ఎస్దే అవుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని చేగొమ్మలో టీఆర్ఎస్ నాయకుడు మల్లీడు వెంకటేశ్వర్లు అధ్యక్
ఆడబిడ్డలకు టీఆర్ఎస్ సర్కారు పంపిన కానుక బతుకమ్మ చీరె అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెలను కూసుమంచి తన క్యాంపు కార్యాలయ