వలసలు.. ఆకలి చావులు.. సాగు తాగునీటి కోసం గోసపడ్డ పాలమూరు ఇవాళ సగర్వంగా తలెత్తుకుంటున్నది.. వలసల జిల్లా రూపు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పొట్టకూటి కోసం వలసలు వెళ్లే పా లమూరు జిల్లాకు ఇవాళ ఇతర రాష్ర్టాల ను
బీఆర్ఎస్ సర్"కారు’ హామీ ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నది. అందుకు తగ్గట్లుగానే గత ఎన్నికల సమయంలో, జిల్లాలకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమల్�
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన పనులతోపాటు తాగునీటి పనులు తుదిదశకు చేరి ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇతర కాలువల నిర్మాణ పనులను ముమ్మరంచేసింది.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు వరప్రదాయిని అని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్ఎల్ఐ పనులు ముందు
CM KCR | పాలమూరు-రంగారెడ్డి పనులను సీఎం కేసీఆర్ కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరినాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అం�