జి.చెన్నారం నుండి అనంతారం వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు. సిపిఎం నల్లగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జి
నల్లగొండ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉండటంతో ప్రజలు త్రీవమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ తాసీల్దార్ కార్యాలయాన్ని అర్బన్ అండ్ రూరల్గా విభజించాలని �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, విద్యార్థుల మీద, యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల
దళిత బంధు పథకాన్ని ఆపండి.. మేం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ ఒక్క లబ్ధిదారుకు కూడా నిధులు ఇవ్వొద్దు’ ఇది తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగానికి ఇచ్చిన ఆల్టిమేటం.