మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పొన్నగల్ గ్రామంలో వరి ధాన్యం సేకరణ చేయాలని రైతులు (Farmers) ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్న చోట కాకుండా అనుబంధ గ్రామమైన దుబ్బ పల్లి గ్రామంలో వరి కొనుగో�
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. వనపర్తి (Wanaparthy) మండలం పెద్దగూడెం తండాకు చెందిన గిరిజన రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. నెల రోజుల క్రితం వరిచేలు కోసినప్పటికీ ధాన్యం కొ�
MLA Vakiti Srihari | పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం అందించడం లేదన్నారు.
ధాన్యం తరుగు విషయంలో తేడాలొస్తే సహించేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Dayakar rao) అధికారులను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో (Paddy procurement) రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
పర్ణశాల : మండల పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జీసీసీ డీఎం కుంజా వాణి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నబండిరేవు, అంజిపాక, నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ల
ధాన్యం బస్తాల్లో కోత విధిస్తే చర్యలు దళారులను నమ్మి మోసపోవద్దు ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం / నెల్లికుదురు, నవంబర్ 29: ధాన్యం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ, మద్దతు కొనుగోలు చేస్తుందని