న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాడుకునేందుకు ఆక్సిజన్ మిగులు నిల్వలను సిద్ధం చేసుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఈ దిశగా చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం
అనంతపురం: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు
హ్యూస్టన్: భారత్లోని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అమెరికాలోని ప్రముఖ ఎన్నారై వినోద్ ఖోస్లా కోటి డాలర్ల.. అంటే సుమారు 75 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుడైన ఖ�
గత ఏడాది కంటే ఈ ఏడాది కరోనా వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ అందక చాలా మంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితులని గమనించిన సెలబ్స్ తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగ�
ఢిల్లీలో మరో ఘోరం.. బాత్రా దవాఖానలో దుర్ఘటన మృతుల్లో అదే దవాఖాన సీనియర్ వైద్యుడు నగర దవాఖానల్లో మళ్లీ ఆక్సిజన్కు కొరత ఢిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ న్యూఢిల్లీ, మే 1: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత సమస్య మళ్�
రిలయన్స్ రికార్డు ముంబై, మే 1: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జామ్నగర్లోని రిఫైనరీలో రోజుకు 1,000 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. తద్వారా దేశంలో ఒకే కేంద్రం నుంచ�
Oxygen supply | కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న సమయంలో వేలాది మందికి భరోసాగా మారారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఇంటి వద్దకే వెళ్లి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో పాటు వైద్య పరికరాలను అంది�
హైదరాబాద్ : కొవిడ్ -19 మహమ్మారి విజృంభన రెండో దశలో మెడికల్ ఆక్సిజన్ అవసరాన్ని తీర్చేందుకు భారత రైల్వే 63.6 టన్నుల ద్రవ ఆక్సిజన్ను తెలంగాణకు సరఫరా చేస్తోంది. ద్రవ ఆక్సిజన్ను తీసుకెళ్లే రైలు శనివారం ఉదయ�
ఆక్సిజన్ అందక నలుగురు మృతి | కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్తో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో కేఎస్ కేర్ దవాఖ�
ఆక్సిజన్ ప్రాముఖ్యంపై మహారాష్ట్ర వైద్యుల ప్రచారం కోలుకున్న కరోనా రోగులతో మొక్కలు నాటిస్తున్న వైనం నాగ్పూర్: ‘కరోనా నుంచి కోలుకోవడానికి మీరు 1,44,000 లీటర్ల ఆక్సిజన్ను పీల్చుకున్నారు. ఈ ప్రాణవాయువంతా ప�
తిరువనంతపురం : కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందించే కార్యక్రమంలో భాగంగా కొట్టాయం జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ పార్లర్ను జిల్లా యాంత్రాంగం అందుబాటులోకి తేనుంది. మనార్కడ్లోని సెయింట్ మేరీ చర్చి
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన వాళ్లలో చాలా వరకు ఇళ్లలోనే కోలుకుంటారు. కేవలం డాక్టర్తో టచ్లో ఉంటే చాలు. కంగారు పడి అటూ ఇటూ పరుగెత్తకండి. ఇది ఓ ఆరోగ్యమంత్రిగా కాదు డాక్టర్గా చెబుతున్నా అని అ�
పరిశ్రమల విశ్వాసం మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా.. ఆక్సిజన్ రీఫిల్లింగ్/ ఉత్పత్తి పరిశ్రమలు 24గంటలూ శ్రమిస్తున్న కార్మికులు నగరంలోని దవాఖానలకు.. ఇక్కడి నుంచే సరఫరా అవుతున్న ఆక్సిజన్ ప్రతి రోజు సుమారు 31174