గత ఏడాది కంటే ఈ ఏడాది కరోనా వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ అందక చాలా మంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితులని గమనించిన సెలబ్స్ తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగ�
ఢిల్లీలో మరో ఘోరం.. బాత్రా దవాఖానలో దుర్ఘటన మృతుల్లో అదే దవాఖాన సీనియర్ వైద్యుడు నగర దవాఖానల్లో మళ్లీ ఆక్సిజన్కు కొరత ఢిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ న్యూఢిల్లీ, మే 1: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత సమస్య మళ్�
రిలయన్స్ రికార్డు ముంబై, మే 1: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జామ్నగర్లోని రిఫైనరీలో రోజుకు 1,000 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. తద్వారా దేశంలో ఒకే కేంద్రం నుంచ�
Oxygen supply | కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న సమయంలో వేలాది మందికి భరోసాగా మారారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఇంటి వద్దకే వెళ్లి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో పాటు వైద్య పరికరాలను అంది�
హైదరాబాద్ : కొవిడ్ -19 మహమ్మారి విజృంభన రెండో దశలో మెడికల్ ఆక్సిజన్ అవసరాన్ని తీర్చేందుకు భారత రైల్వే 63.6 టన్నుల ద్రవ ఆక్సిజన్ను తెలంగాణకు సరఫరా చేస్తోంది. ద్రవ ఆక్సిజన్ను తీసుకెళ్లే రైలు శనివారం ఉదయ�
ఆక్సిజన్ అందక నలుగురు మృతి | కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్తో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో కేఎస్ కేర్ దవాఖ�
ఆక్సిజన్ ప్రాముఖ్యంపై మహారాష్ట్ర వైద్యుల ప్రచారం కోలుకున్న కరోనా రోగులతో మొక్కలు నాటిస్తున్న వైనం నాగ్పూర్: ‘కరోనా నుంచి కోలుకోవడానికి మీరు 1,44,000 లీటర్ల ఆక్సిజన్ను పీల్చుకున్నారు. ఈ ప్రాణవాయువంతా ప�
తిరువనంతపురం : కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందించే కార్యక్రమంలో భాగంగా కొట్టాయం జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ పార్లర్ను జిల్లా యాంత్రాంగం అందుబాటులోకి తేనుంది. మనార్కడ్లోని సెయింట్ మేరీ చర్చి
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన వాళ్లలో చాలా వరకు ఇళ్లలోనే కోలుకుంటారు. కేవలం డాక్టర్తో టచ్లో ఉంటే చాలు. కంగారు పడి అటూ ఇటూ పరుగెత్తకండి. ఇది ఓ ఆరోగ్యమంత్రిగా కాదు డాక్టర్గా చెబుతున్నా అని అ�
పరిశ్రమల విశ్వాసం మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా.. ఆక్సిజన్ రీఫిల్లింగ్/ ఉత్పత్తి పరిశ్రమలు 24గంటలూ శ్రమిస్తున్న కార్మికులు నగరంలోని దవాఖానలకు.. ఇక్కడి నుంచే సరఫరా అవుతున్న ఆక్సిజన్ ప్రతి రోజు సుమారు 31174
పలు దవాఖానల్లో నిర్లక్ష్యంతో లీకేజీ ముందు జాగ్రత్తగా ఇండ్లల్లో నిల్వలు అవసరమైన వారికి దక్కని ఆక్సిజన్ ఎక్కువ పీల్చితే ఊపిరితిత్తులకు నష్టం ఒకొక్కప్పుడు ప్రాణాంతకం కూడా హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే �
న్యూఢిల్లీ: ఢిల్లీకి కేటాయించిన ఆక్సిజన్ కోటాను సరఫరా చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మీద ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కొవిడ్ చికిత్సలో రెమ్డెసివిర్ వినియోగంపై చేసిన మార్పు�