pulse oximeter | ఒకప్పుడు జ్వరం వస్తే వాడే థర్మామీటర్ గురించి మాత్రమే తెలుసు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని పల్స్ ఆక్సీమీటర్ గురించి కూడా తెలిసిపోయింది.
ఆగ్రా, ఏప్రిల్ 26: యూపీలోని ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ భర్త రవికి కరోనా సోకింది. ఆదివారం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. రేణు వెంటనే అతన్ని సమీపంలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజ్కు ఆటోలో తీసుకెళ్లారు. అక్�
ప్రయాగ్రాజ్, ఏప్రిల్ 26: తాను 50 ఏండ్లు వైద్యుడిగా పనిచేసిన దవాఖానలో ఒక్కటంటే ఒక్క వెంటిలేటర్ దొరక్క యూపీలోని ప్రయాగ్రాజ్లో సీనియర్ వైద్యుడు జేకే మిశ్రా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. ప్రయాగ్రాజ
థానే/హిస్సార్, ఏప్రిల్ 26: దేశంలో ఆక్సిజన్ కొరత, సరఫరాలో సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. సోమవారం మూడు వేర్వేరు రాష్ర్టాల్లో కనీసం 12 మంది కొవిడ్ రోగులు ప్రాణవాయువు అందక మరణ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ప్లాంట్లలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించింది. భోపాల్లోని బీహెచ్ఈఎల్ ప్లాంట్
అవసరమున్న వారికి పడకలు దొరకడం లేదు రెమ్డెసివిర్ కోసం వైద్యులపైనే ఒత్తిడి చేస్తున్నారు వదంతులు నమ్మొద్దు గేటెడ్కమ్యూనిటీ, అపార్టుమెంట్లలో ఆక్సిజన్ లైన్లు వేసుకోవాలి టీఎస్హెచ్ఏ ప్రెసిడెంట్, కి�
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నది. దీంతో వైరస్ సోకినవారు భారీగా దవాఖానల్లో చేరుకున్నారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజుర
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�
తీవ్రత ఎక్కువున్నవారికే రెమ్డెసివిర్ ఇంజక్షన్ 80-85% కరోనా రోగులు ఇంట్లోనే కోలుకొంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వంద మందికి కొవిడ్ సోకితే అందులో 85 మందికి మెడికల్ ఆక్సిజ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైద్య అవసరాలకు మినహా ద్రవ ఆక్సిజన్ను దేనికీ వాడవద్దని కేంద్రం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. సాధ్యమైనంత మేర గరిష్ఠంగా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, ప్రభుత్వానికి అందుబాటులో ఉం
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు రోగులకు అందించే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ స�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ కలకలం రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రిలో చి�
ఢిల్లీలో కొనసాగుతున్న మరణమృదంగం మరో దవాఖానలో ఆక్సిజన్ లేక 20 మంది మృతి రెండు రోజుల్లోనే ఢిల్లీలో 45 మంది మృత్యువాత అన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ప్రాణవాయువు అందించాలంటూ కేంద్రానికి వేడుకోళ్
ఇది సెకండ్ వేవ్ కాదు.. సునామీదీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధత ఏమిటి?: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఆక్సిజన్