న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో హర్యానాలో ఉన్న రెండు ప్లాంట్లను వచ్చే నెల 1 నుంచి 9 వరకు మూస
కరోనాతో మిత్రుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి.. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినట్లైంది. అంతే ఆక్సిజన్ తీసుకుని రాష్ట్రాలు దాటుతూ.. ఎల్లలు దాటుతూ ఆగమేఘాలపై అతని దగ్గర వాలిపోయాడ�
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధులను వెచ్చించి మూడు నెలల్లో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్ధ (డీఆర్డీఓ) ఏర్పాటు చేస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ప్�
గాలి నుంచే ఆక్సిజన్ను గ్రహించే యంత్రం ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దిగుమతి వారం రోజుల్లో భారత్కు 10వేల యంత్రాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా సెకండ్ వేవ్లో రోగుల ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్ అ�
రాష్ట్రంలో సమృద్ధిగా ప్రాణవాయువు ముందుచూపుతో అధిగమించిన రాష్ట్రం గాంధీలో ఒకేసారి 600 వెంటిలేటర్లపై కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు దేశంలోనే అతి పెద్ద దవాఖానగా రికార్డ్ పేషెంట్లను ఇబ్బంది పెడితే కఠి
న్యూఢిల్లీ: ప్రమాదకర కరోనా వైరస్తో పోరాడుతున్న భారత్కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ బాసటగా నిలిచాడు. తన దేశానికే చెందిన ప్యాట్ కమిన్స్ను ఆదర్శంగా తీసుకుంటూ కరోనాపై పోరులో భారత్కు సహాయం చ
థాయ్లాండ్ నుంచి భారత్కు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఢిల్లీలో పరిస్థితి కాస్త మెరుగు: దవాఖానలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చే చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం 20 క్రయోజెనిక్ ట్య�
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలక�