కరోనా కట్టడికి కదిలిన సర్వోన్నత న్యాయస్థానం 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ఫోర్స్ ఆక్సిజన్ పంపిణీకి విధివిధానాలు రూపొందించే బాధ్యత ప్రాణవాయువు వినియోగంపై ఆడిట్కు సబ్గ్రూప్లు న్యూఢిల్లీ, మే 8: కరోనా
ఆక్సిజన్ రవాణాలో నౌకా, వైమానిక దళాలు ఏడు దేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చిన వాయుసేన కొవిడ్ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఆర్మీ న్యూఢిల్లీ, మే 7: సైనికుడు అంటే యుద్ధరంగంలో శత్రువును చీల్చి చెండాటటం గుర్తుకువస్తుం�
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవటానికి చాలామంది ఇళ్లలోనే సొంతంగా ఆక్సీమీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, దీనిని కూడా ఒక సరైన పద్ధతి ప్రకారం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజ
కలెక్టర్ ఎస్. వెంకట్ రావు | ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి.. అప్పుడు ఆక్సిజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన�
శరీర ఉష్ణోగ్రత, పల్స్ గుర్తింపు హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులను గుర్తించేందుకు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్న రాష్ట్రప్రభుత్వం లక్షణాలుంటే ఆక్సిజన్ స్థాయులను కూడా పరీక్షిం
అలహాబాద్: అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో రోగులు చనిపోవడం నరమేధంతో సమానమని ఉత్తర ప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్నో, మీరట్ జిల్లాల్లో ఆక్సిజన్ లేని కారణంగా �
కర్ణాటకలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతిబెంగళూరు, మే 3: ప్రాణవాయువు కొరతతో దేశంలోని మరో దవాఖానలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్, ఢిల్లీలోని బాత్రా, ఏపీలోని విజయనగరం దవాఖానాల్లో ఆక్సిజన్
ఒడిశా నుంచి రాష్ర్టానికి ట్యాంకర్ల ద్వారా సరఫరా ఆక్సిజన్ రవాణాలో రవాణాశాఖ, ఆర్టీసీ కీలకపాత్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు హైదరాబాద్, మే 3, (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్ కొరత లేకుండా రా�
న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాడుకునేందుకు ఆక్సిజన్ మిగులు నిల్వలను సిద్ధం చేసుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఈ దిశగా చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం
అనంతపురం: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు
హ్యూస్టన్: భారత్లోని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అమెరికాలోని ప్రముఖ ఎన్నారై వినోద్ ఖోస్లా కోటి డాలర్ల.. అంటే సుమారు 75 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుడైన ఖ�