మహారాష్ట్రలో ఓ వైద్యుడి ప్రిస్క్రిప్షన్థానే, ఏప్రిల్ 24: దేశమంతా ఆక్సిజన్ కొరతపై చర్చ నడుస్తున్న వేళ మహారాష్ట్రలో ఓ డాక్టర్ తన వద్దకు వచ్చే రోగులను మొక్క నాటాలని కోరుతున్నాడు. రోగులకు మందులతో పాటు మొ�
విశాఖ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ రవాణానాగ్పూర్, ఏప్రిల్ 24: ఆక్సిజన్ను వేగంగా రవాణా చేసేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు సేవలను ప్రారంభించాయి. గురువారం విశాఖపట్నం నుంచి 100 ట�
దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేసిన రైల్వేబాధితుల కోసం 3,816 కొవిడ్ కేర్ కోచ్లు సిద్ధం హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు అవసరమైన 150 టన్నుల ఆక్సిజన్ను 24 గంటల్లోనే చేరవేశామని రై�
ఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి, ఆక్సిజన్ అందుబాటుపై శన
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జైడస్ కాడిలాకు చెందిన యాంటీ వైరల్ డ్రగ్ వైరాఫిన్ అత్యవసర వినియోగానిక�
కరీంనగర్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొదటిసారి ప్రారంభం రోజుకు 88 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరీంనగర్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత
ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ రిమ్స్లో ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేసి, బాధితులకు చికిత�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రస్తుతం దేశమంతా ఆక్సిజన్ గురించి చర్చే నడుస్తున్నది. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా చూసుకోవడం అత్యంత కీలకం. కరోనా సోకినవారు, అనుమానం ఉన్నవారు, తక్కువ ల�
ఆక్సిజన్, రెమ్డెసివిర్, టీకాలకు దేశంలో కటకట ప్రణాళిక లేకుండా జరిపిన ఎగుమతులే కారణం 94 దేశాలకు 6.6 కోట్ల డోసుల టీకాలు పంపిణీ దేశంలో ఇప్పటికీ వాడింది 13.5 కోట్ల డోసులే విదేశాలకు 9,301 టన్నుల ఆక్సిజన్ ఎగుమతి రెమ�
ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి | కొవిడ్-19 రోగులు శ్వాస సమస్యలను అధిగమించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. బోర్లా పడుకుని బలంగా శ్వాస పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్
కోల్కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ �