న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైద్య అవసరాలకు మినహా ద్రవ ఆక్సిజన్ను దేనికీ వాడవద్దని కేంద్రం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. సాధ్యమైనంత మేర గరిష్ఠంగా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, ప్రభుత్వానికి అందుబాటులో ఉం
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు రోగులకు అందించే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ స�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ కలకలం రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రిలో చి�
ఢిల్లీలో కొనసాగుతున్న మరణమృదంగం మరో దవాఖానలో ఆక్సిజన్ లేక 20 మంది మృతి రెండు రోజుల్లోనే ఢిల్లీలో 45 మంది మృత్యువాత అన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ప్రాణవాయువు అందించాలంటూ కేంద్రానికి వేడుకోళ్
ఇది సెకండ్ వేవ్ కాదు.. సునామీదీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధత ఏమిటి?: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఆక్సిజన్
మహారాష్ట్రలో ఓ వైద్యుడి ప్రిస్క్రిప్షన్థానే, ఏప్రిల్ 24: దేశమంతా ఆక్సిజన్ కొరతపై చర్చ నడుస్తున్న వేళ మహారాష్ట్రలో ఓ డాక్టర్ తన వద్దకు వచ్చే రోగులను మొక్క నాటాలని కోరుతున్నాడు. రోగులకు మందులతో పాటు మొ�
విశాఖ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ రవాణానాగ్పూర్, ఏప్రిల్ 24: ఆక్సిజన్ను వేగంగా రవాణా చేసేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు సేవలను ప్రారంభించాయి. గురువారం విశాఖపట్నం నుంచి 100 ట�
దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేసిన రైల్వేబాధితుల కోసం 3,816 కొవిడ్ కేర్ కోచ్లు సిద్ధం హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు అవసరమైన 150 టన్నుల ఆక్సిజన్ను 24 గంటల్లోనే చేరవేశామని రై�
ఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి, ఆక్సిజన్ అందుబాటుపై శన
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జైడస్ కాడిలాకు చెందిన యాంటీ వైరల్ డ్రగ్ వైరాఫిన్ అత్యవసర వినియోగానిక�
కరీంనగర్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొదటిసారి ప్రారంభం రోజుకు 88 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరీంనగర్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత
ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ రిమ్స్లో ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేసి, బాధితులకు చికిత�