Aravind Kejriwal: ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. లేదంలో మహా విషాదం తప్పదని హెచ్చరించారు.
లక్నో : ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతుండటంతో యూపీ ప్రభుత్వం ఆక్సిజన్ కొనుగోలు, సిలిండర్ల రీఫిల్లింగ్ కు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను తప్పనిసరి చేసింది. ఇండ్లలో ఆక
ఆక్సిజన్ | దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ
టీకాలు, ఆక్సిజన్పై జాతీయ ప్రణాళిక ఇవ్వండి కరోనా సంక్షోభంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం లాక్డౌన్ నిర్ణయం రాష్ర్టాలకే ఉండాలి కోర్టుల న్యాయ పరిధిపై పరిశీలిస్తాం 4 అంశాలపై సుప్రీంకోర్టు విచారణ చావులు పట్
కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తన కారును అమ్మేశాడు ముంబైకి చెందిన షానవాజ్ షేక్! ఆయన బంధువు గత ఏడాది కరోనా బారినపడి ఆక్సిజన్ కొరతతో మృతిచెందాడు. దీంతో మనస్తాపానికి గురైన షానవాజ్.. ఇ�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ మెడికల్ ఆక్సిజన్ ను భారత్ ఎగుమతి చేస్తోందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశంలో కరోనా కేస�
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
కొవిడ్ బాధితులకు బెడ్లూ ఉన్నాయి వదంతులను ప్రజలు నమ్మొద్దు కరోనాపై అవగాహన, అప్రమత్తత అవసరం త్వరలో రోజుకు 10 లక్షల టెస్టులు చేసే యంత్రం అందుబాటులోకి రాష్ట్రంలోని దవాఖానలన్నీ ప్రభుత్వాధీనంలోనే వైద్యారోగ
ఆక్సిజన్ పారిశ్రామిక వినియోగాన్ని తక్షణం నిషేధించండి ఆలస్యం జరిగితే, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతారు మీరు కోరుకుంటున్నది అదేనా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: మనుషు
ఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కూడా క�
న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు, మరోవైపు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న ఈ సమయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఓ వరాన్ని అందించింది. ఎస్పీఓ2 (బ్