ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తండాలు, గూడేలు, పల్లెలు నీటిలో చిక్కుకున్నాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా మారింది. చెరువుకు వరద తాకిడి ఎక్కవవడంతో భారీ స్థాయిలో అలుగు పారుతోంది.
Beas river: బియాస్ నది తీవ్ర రూపం దాల్చింది. మండి వద్ద ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాచల్లోని పలు జిల్లాలో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల కొండచరియలు వి�
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో జలకళ
మూడు రోజులుగా వర్షం లేనప్పటికీ..యమునా నది ఉగ్రరూపం చల్లారటం లేదు. గురువారం మధ్యాహ్నం నాటికి 208.65 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. వరద ముప్పు పెరుగుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ఢిల్లీ, యమునా నది సమీప ప�
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల జంపన్న వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్త�