విస్తారమైన ఇండియన్ - పసిఫిక్ మహా సముద్ర తీర దేశాల మధ్య సత్సంబంధాలపై విస్తృత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ జీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓఎస్డీ కార్యాలయంలో పోలీస్శాఖ కోసం ఏర్పాటు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూత�
Dollar Seshadri | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లారు.