చౌడు నేలలో సేంద్రియ సేద్యం చేస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అధునిక సాగు విధానాలను అవలంబించి బంగారు పంటలు పండిస్తున్నాడు. తాను పండించిన చిరుధాన్యాలను ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతిచేస్తూ తోటి రైతులకు ఆ
ఆహారధాన్యాల ఉత్పత్తితో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గుతున్నది. దీంతో నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని, నీటిని నిల్వ చేసే గుణాన్ని క్రమంగా కోల్పోతున్నది.
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి
రైతు వెన్ను విరిచే మరో దుర్మార్గపు పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. బయో ఫెర్టిలైజర్స్ (సేంద్రియ ఎరువుల) పేరుతో లక్షల కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి కోతలు పెడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లలోని చెత్త సేకరించి డంపింగ్ యార్డుల వద్ద సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటి వద్దే చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందు కు మనోహరాబాద్ మండలం దండుపల్లిలో ప్రయోగ