మహారాష్ట్రలో శుక్రవారం ఘోర దుర్ఘటన సంభవించింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 8 మంది మరణించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శుక్�
దేశ రక్షణ అవసరాలకు కావాల్సిన యుద్ధ ట్యాంకులను ఆధునిక టెక్నాలజీతో తయారుచేస్తున్నామని, సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశానికి తలమానికం అని కందిలోని ఓడీఎఫ్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ శివ
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్ర�
రక్షణరంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్' అంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు ఆ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నది. దేశ రక్షణలోనే అత్యంత కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల (ఓడీఎఫ్)ను ప్రైవేటీకరించేందుకు కుట్ర పన�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (పీఎస్యూ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతున్నదని, చివరికి రక్షణ రంగ సంస్థకూ ప్రైవేటీకరణ గండం తప్పడం లేదని రాష్ట్ర ప్రణాళిక�
లక్షల కోట్ల విలువైన భూములకు కేంద్ర ప్రభుత్వం ఎసరు?! ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీల ప్రై‘వేటు’ వెనుక బీజేపీ సర్కార్ కుట్ర! దేశవ్యాప్తంగా 41 ఓఎఫ్బీలు, 62 వేల ఎకరాల భూములు మెషినరీ, భూములు కలిపితే లక్షల కోట్లలో విల�
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ| మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దవాఖానలో వైద్య నిపుణుల నియామకానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.