స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నది. రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ను గాలికివదిలేసి తమ సొంత రాజకీయ మనుగడ కోసం �
ఆధునిక ప్రపంచంలో అనేక దేశాలు క్రీడల్లో దూసుకెళ్తుంటే మన దేశం మాత్రం వెనుకబడిపోయింది. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా క
1986లో వచ్చిన వరద కంటే ఎక్కువస్థాయిలో, గోదావరి, ప్రాణహిత నదులు ఒకేసారి పొంగడంతో వచ్చిన బ్యాక్వాటర్ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి, అన్నారం పంప్హౌస్లు మునిగిపోయాయని తెలంగాణ వ
ఎదుటివారి వ్యక్తిత్వాలను వారి ముఖకవళికలు, హావభావాల ద్వారా ఇట్టే పసిగట్టేస్తానని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తనలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల సహచర నటీనటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరిగిపో
తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని, చాలావరకూ విదేశీ పరిణామాల కారణంగా దేశంలోకి దిగుమతైన ఈ ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ �
‘యుద్ధంలో విజేతలు కాదు..కేవలం నిష్క్రమించిన వారే ఉంటారు’ అని బ్రిటీష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు యుద్ధం ఎప్పుడు విషాదానికి, మానవ హననానికి మాత్రమే సాక్షీభూతంగా నిలుస్తుందని బాలీవుడ్�