నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పింఛన్ పంపిణీ కేంద్రాలను గురువారం ప్రారంభించారు. మొన్నటి వరకు మండల కేంద్రం మొత్తానికి కలుపుకొని ఒక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్దనే పింఛన్ల పంపిణీ
ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని అఖిల పక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం గురువారం మెట్పల్లి పట్టణ శివారులోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ త�
రైతుల నార్లు ముదిరి నష్టపోక ముందే కన్నేపల్లి పంప్ హౌస్ను ప్రారంభించి మధ్య మానేరు ఎల్ఎండీకి నీరు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Sanjay Raut questions Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. (Sanjay Raut questions Raj Thackeray) మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు కీలక వ�
Woman Abruptly Opened Cab Door | రద్దీ రోడ్డులో ఆగిన క్యాబ్ డోర్ను ఒక మహిళ అకస్మాత్తుగా తెరిచింది. ఆ కారు నుంచి ఆమె దిగింది. ఇంతలో ఒక ఆటో ఆ క్యాబ్ డోర్ను ఢీకొట్టింది. దీంతో కారు డోర్ డ్యామేజ్ అయ్యింది. అయితే ఆ మహిళ తనకేమీ
విమానంలోని అత్యవసర డోర్ను తెరిచిన ప్రయాణికుడు దక్షిణ బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం ఆయన పేరును వెల్లడించా
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం షాపులను ఓపెన్ చేసింది. కరోల్బాగ్, రాజౌరి గార్డెన్, ద్వారకా, ముంద్క, శివాజీ పార్క్, సుల్తాన్పురి, సుభాష్ నగర్, బదార్పూర్ మెట్రో స్టేష�
బెంగళూరు: రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఆహ్లాదకర అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే మరో అడుగు ముందుకు వేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన అక్వేరియం టన్నెల�