దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో..తన ప్లాట్ఫాంలో 6 లక్షల సెల్లర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2021 నుంచి ఇప్పటి వరకు ఏడు రెట్లు పెరిగినట్లు తెలిపింద�
ఐబీఈఎఫ్వోఆర్జీ సర్వేలో వెల్లడి హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉన్నట్టు ఐబీఈఎఫ్వోఆర్జీ సంస్థ నిర్వహించిన సర్వేలో
2026 నాటికి చేరుకోనుందంటున్న సర్వే న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలో ఆన్లైన్లో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ఇంటి నుంచే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉండటంతో ఎగబడి కొనుగో�
పండుగ షాపింగ్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి క్రెడిట్ కార్డు ఓ మంచి సాధనమని చెబుతారుపర్సనల్ ఫైనాన్స్ నిపుణులు. వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల మీద ఆన్లైన్లో ఐదు నుంచి పదిహేను శాతం డిస్కౌంట్ లభ
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఆగస్టు 5న ప్రారంభమైన ఈ సేల్.. ఆగస్టు 9న అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు ముగియనుంది. అయితే.. గత 4 రోజుల కంటే కూడా సేల్ ముగింపు సందర్భంగా ఇవాళ అమెజ�
మన దేశంలో సామ్సంగ్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏ సిరీస్, ఎమ్ సిరీస్లలో ఎక్కువ సేల్స్ చేసి రికార్డు క్రియేట్ చేసిన సామ్సంగ్.. తాజాగా గెలాక్సీ ఎఫ్62 ఫోన్పై భారీ డిస్కౌ�
స్వాతంత్య్ర దినోత్సోవం సందర్భంగా అమెజాన్.. గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తోంది. అది ఈరోజు నుంచే అంటే ఆగస్టు 5 నుంచే ప్రారంభం అయింది. ఆగస్టు 9 వరకు 5 రోజుల పాటు అమెజాన్.. గ్రేట్ ఫ్రీడం సేల్న�
న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఈ- కామర్స్ వేదికలపై డిస్కౌంట్లు భారీగా ఉండనున్నాయి. పండుగ సీజన్కు ముందు స్టాక్స్ను తగ్గించుకునే దిశగా పలు బ్రాండ్లపై డిస్కౌంట్ ఆఫ�
కరోనా ఉద్ధృతితో పెరిగిన ఈ-కామర్స్ జోరు హోం డెలివరీలకే 49 శాతం మంది ఓటు మాల్స్, మార్కెట్లకు వెళ్లేవారు 31% మందే ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వే నివేదిక వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా మ
దేశంలో చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువుల్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఐతే కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చి�