558 గ్రామ పంచాయతీలు.. 16 మున్సిపాలిటీలు.. 11 రోజులు.. 5,09,849 దరఖాస్తులు.. 1,439 మంది ఆపరేటర్లు.. వెరసి గడువుకు ముందే ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ముగించారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈనెల 17 లోపుగా పూర్తి చేయాల్సి ఉండగా, ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు �
ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ తాసీల్దార�
ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను గ�
ప్రజాపాలన దరఖాస్తు ఫారాల ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
తహసీల్దార్ పెండింగ్లో పెట్టిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను.. తహసీల్దార్కే తెలియకుండాదొడ్డిదారిన జారీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిట్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని హోటల్ ట�