శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని వసతి కోసం ముందస్తు చెల్లింపుల పేరిట నకిలీ వైబ్సైట్లు చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు దేవస్థానాన్ని కోరుతున్నారు.
దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ జోరుగా సాగుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు గత నెల డిసెంబర్లో 8 శాతం ఎగిసి 1,673 కోట్లుగా నమోదయ్యాయి.
ఆన్లైన్ పేమెంట్స్ విధానంలో చైనా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ఈ కొత్త విధానాన్ని ‘పామ్ పేమెంట్స్' అంటున్నారు. ఇందుకోసం ముందుగా వినియ�
స్వరాష్ట్రంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపడుతూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది టీఎస్ ఆర్టీసీ. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లోనే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు చేపట్టా
UPI Payments | గల్లీలోని కిరాణా కొట్టు దగ్గర్నుంచి.. నగరం నడిబొడ్డున ఉన్న షాపింగ్ మాల్స్దాకా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆన్లైన్ లావాదేవీలే. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా.. స్మార్ట్ఫోన్ ఉందికదా అన్న ధీమా నేడు ప్రతి�
ఎస్బీఐ ఖాతాదారులే లక్ష్యం రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు కేవైసీ అప్డేట్ అంటూ మెసేజ్లు క్లిక్ చేయగానే డబ్బు మాయం న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(ఎస్�
హైదరాబాద్, జూన్ 15:పేమెంట్స్ సొల్యూషన్స్ అందించడంలో అగ్రగామి అయిన ఇన్నోవిటి సరికొత్త యాప్ ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణారాష్ట్రాల్లోని స్థానిక మొబైల్ డీలర్ల కోసం భారతదేశప
హైదరాబాద్, మే,25;ప్రస్తుతం బ్యాంకింగ్, నగదు చెల్లింపులు పూర్తిగా ఆన్లైన్ అయిపోయింది. చిన్న షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్ చేసి ఒక్క క్లిక్తో నగదు చెల్లించేయచ్చు. అయితే ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఫి�
ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్స్ |
దేశీయంగా ఆన్లైన్ పేమెంట్స్కు గిరాకీ పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్..
మన పిల్లలకు మనం వయసు పెరిగే కొద్దీ అనేక విషయాలను వారి వయసుకు తగ్గట్టుగా నేర్పుతాం. అలాంటి వాటిలో సంపాదన, ఖర్చు, పొదుపు, మదుపు లాంటి డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. అయితే వారికి యుక్త వయసు వచ్చే వరకు
కరోనా ప్రభావంతో ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్లైన్ బాటపట్టాయి. గతంలో 80కోట్లకు మించని డిజిటల్ చెల్లింపుల విలువ..2020-21 ఆర్థిక సంవత్సరంలో 573.65కోట్లకు పెరిగింది. పన్ను చెల్లించిన యజమానులతో పోలిస్తే దాదాపు 55శాతం
పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల సమస్యలు.. అంబుడ్స్మన్ వ్యవస్థకు వెల్లువలా ఫిర్యాదులు 2019-20 సంవత్సరంలో 3 లక్షలపైనే..ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, మార్చి16 (నమస్తే తెలంగాణ): కొత్తగా అందుబాటులోకి వచ�
అమరావతి : ఆలయాల్లో అవినీతి కట్టడికి ఏపీ ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సోమవారం టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆలయాల నిర్వహణ వ్యవస్థ)ను సీఎం జగన్ మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. �