కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్సులకు ఎంపికైనట్లు పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చాప లక్ష్మీనారాయణ సోమ
Cybersecurity | కేంద్ర ప్రభుత్వం అమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో ఏఐ డేటా సైన్స్,సైబర్ సెక్యూరిటీ(Cybersecurity),బిగ్ డేటా కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్త
రామకృష్ణ మఠ్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇవి పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనలో విద్యార్థులు ‘వాట్ నెక్స్' అంటూ ప్రశ్నించుకుంటారు.
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇవి పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనలో విద్యార్థులు ‘వాట్ నెక్స్' అంటూ ప్రశ్నించుకుంటారు.
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇవి పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనలో విద్యార్థులు ‘వాట్ నెక్స్' అంటూ ప్రశ్నించుకుంటారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు యూజీసీ అనుబంధ సంస్థ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్ట�
దేశంలో ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్నదని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్న కోర్సులకు ఈ ఏడాది 72 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
మార్గదర్శకాలు విడుదల చేసిన ఏఐసీటీఈ ఆన్లైన్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ మార్గదర్శకాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక మార్పులుచేసింది. తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే �