లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు బాలికలు గాయపడ్డారు. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు వ్య�
బెంగాల్లో బాంబు పేలుడు.. విద్యార్థి మృతి | పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని గుప్తర్బాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మరణించాడని పోలీసులు తెలిపారు.
లక్నో: ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒకరు మరణించగా మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని భూమిదాన్ రాఘవ్పురి తిల్లా చార్ గ్రామానికి �