ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం రాత్రి జరి�
మహిళలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం సరైన వాటా దక్కడంలేదని కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్�
జీవితంలో ముందుగా స్థిరపడడమే ముఖ్యమని యువతు లు గుర్తుంచుకోవాలని చైతన్య మహిళా సం ఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేట్ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిం�
జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. డిచ్పల్లిలోని టీయూ గర్ల్స్ హాస్టల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో వంట చేసే మహిళలను టీయూ కార్యదర్శి జయంతి ఆధ్వర్యంలో ఘనంగ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. వివిధ సంస్థలు, ట్రస్టులు మహిళలకు పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
అవని నుంచి ఆకాశం దాకా.. ఇంటి బాధ్యతల నుంచి దేశ భద్రత దాకా.. ‘ఆమె’ లేని చోటు లేదు. సకల రంగాల్లో ఆమె ప్రతిభకు సాటిలేదు. ఒకనాడు వంటింటికే పరిమితమైన అతివ.. అడ్డంకులను ఎదురొడ్డి నిలిచింది. పురుష ఆధిపత్యాన్ని అధిగమ
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బేల ఎంపీపీ వనితాఠాక్రే, జడ్పీటీసీ అక్షిత పవార్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ దవాఖాన, పోనాల, పలు గ్రామాల్లో బుధవారం అంతర్జాతీయ మహిళా ద�