కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7తో మనకు ముప్పు లేదని, దానిని ఎదుర్కొనే సత్తా మనకు ఉన్నదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని తెలంగాణ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ కే రమేశ్రెడ్డి చెప్�
Karnataka | కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు, విద్యా సంస్థలు
కరోనా కలకలం మళ్లీ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికా సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.
China Returnee | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల మధ్య విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్గా తేలింది. సదరు వ్యక్తి చైనా నుంచి రెండు రోజుల కిత్రం ఆగ్రాకు వచ్చాడు. ఓ ప్రైవేటు ల్యాబ్లో కరోనా పరీక్ష చేయించ�
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఒమిక్రాన్ బీఎఫ్-7 రూపంలో మరో ఉపద్రవం పొంచి ఉన్నది. చైనా సహా విదేశాల్లో ఈ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఇప్పటికే నమోదయ్యాయి.
Minister Harish Rao | రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ 8 లక్షలు, కొవిషీల్డ్ 80 వేల డోసులు ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. �
Omicron BF.7 | కొవిడ్ వ్యాప్తి చైనాలో ఉన్నంతగా భారత్లో వచ్చే అవకాశం లేదు అని స్పష్టం చేశారు. చైనాలో ఇచ్చిన టీకాలు అంత నాణ్యమైనవి కావు అని పేర్కొన్నారు. చైనా కొద్ది రోజుల క్రితం వరకు జీరో కొవిడ్ పాలసీ
Omicron BF.7 | కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కొవిడ్ వాక్సిన్ తీసుకోని