Ola electric scooter | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా కొన్న స్కూటర్ రెండు రోజులకే సమస్య రావడంతో తీవ్ర అసహనానికి గురైన ఓ కస్టమర్ ఏకంగా.. ఓలా షోరూమ్ (showroom)కే నిప్పు పెట్టాడు.
దేశంలో అతిపెద్ద ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్1 ఎక్స్ ప్లస్ మాడల్పై రూ.20 వేల రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ మాడల్ రూ.8
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..కొనుగోలుదారులకు షాకిచ్చింది. కంపెనీకి చెందిన ఎస్1 ప్రో ధరను రూ.10 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది. గత రెండు విడుతలుగా ధరల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ.. మూడో
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా కంపెనీ సరిగ్గా స్పందించలేదని మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే ఆ స్కూటర్ను గాడిదకు కట్టేసి సోమ
న్యూఢిల్లీ, జనవరి 6: దేశవ్యాప్తంగా ఈ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఓలా.. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని అమాంతం పెంచింది. రోజుకు వెయ్యి స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్న�
రూ.1,487 కోట్ల నిధులు సమీకరించిన కంపెనీముంబై, సెప్టెంబర్ 30: ఇటీవల రికార్డుస్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన ఓలా ఎలక్ట్రిక్ విలువ 3 బిలియన్ డాలర్లకు (రూ.22,272 కోట్లు) చేరింది. ఈ కంపెనీ తాజాగా అంతర్జా�
Ola scooter bookings : బజాజ్, ఏథర్ వంటి కంపెనీలకు పోటీగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా కూడా ఎలక్ట్రిక్ బైక్ల తయారీలో దిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ బైక్ మోడల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.