Odisha Assembly | ఒడిశా అసెంబ్లీ (Odisha Assembly) లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని నెట్టేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) స్పీకర్ పోడియంపైకి ఎక్కే ప్ర�
Odisha Assembly | ఒడిశాలో రెండో దశ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళంతో ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం బీజు పట్నాయక్ పట్ల అగౌరవం, మహిళల భద్రత అంశాలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. బీజేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర�
Youngest MLA | ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. ఈ సందర్భం
Elections | ఒడిశాలో లోక్సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 21 లోక్సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుంచి జూన్ 1 వరకు మొత్తం విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎ�
BJD MLAs | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ సర్కారు తీరుపై ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ముట్టడికి భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు గురువారం యత్నించారు. టీచర్ మమితా మెహర్ హత్య కేసులో ఆరోపణలున్న హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దిబ్యా శంకర్ మిశ్రాను మంత్�