హిమాలయ దేశం నేపాల్లో (Nepal) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్పూర్ (Makwanpur) జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయింది.
చిన్న మదుపరులకు తాజాగా రిజర్వ్బ్యాంక్ తన పోర్టల్ ద్వారా మరో మదుపు సాధనంలో పెట్టుబడికి అనుమతి ఇచ్చింది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను (ఎఫ్ఆర్ఎస్బీలు) తమ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా క�
తెలంగాణ సీడ్ కార్పొరేషన్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. విత్తన రంగంలో వెనుకంజలో ఉన్న నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్ఎస్సీ) బలోపేతానికి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ విధానాలను అమలు చేయనున్నారు. ఇటీవల కే�
పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. వ్యవస్థలో పెరుగుతున్న వడ్డీ రేట్లను అనుసరించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రేట్లను 0.7 శాతం వరకూ పెంచుత
Earthquake | వరుస భూకంపాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా
earthquake | ఉత్తరాఖండ్ను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 3.4తీవ్రతతో శనివారం
సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో
Ravi Narain | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ, ఎండీ రవి నరైన్ను (Ravi Narain) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అప్రకమంగా ఫోన్ట్యాపింగ్ చేసిన కేసులో ఆయనను