పాఠశాలలు నెలన్నర వేసవి సెలవుల తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. సెలవుల్లో బంధువులు, టూర్లకు వెళ్లిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సంసిద్ధమయ్యారు.
ఆడుతూ పాడుతూ వేసవి సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు తిరిగి పుస్తకాల సంచిని చంకనేసుకొని బడికెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 12 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పున: ప్రారంభంకానున�
రాష్ట్రంలోని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై ఆర్థికభారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంతో పా�
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమాధికారి(డీటీడబ్ల్యూవో) కోటాజీ అన్నారు.
అమీర్పేట్, నవంబర్ 30 : ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు మంగళ