నార్త్ సిటీ మెట్రో సాధనలో కమ్యూనిటీ భాగస్వామ్యానికి మేడ్చల్ మెట్రో సాధన సమితి సన్నాహాలు చేస్తోంది. 30 లక్షల మంది జనావాసం ఉండే ఈ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను తెలుపుతూ, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువ
కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో మేడలు కడుతోంది. ఉన్న సిటీ అభివృద్ధి మరిచి కాగితాలకే పరిమితమైన ఊహానగరి(ఫ్యూచర్ సిటీ)కి వెంపర్లాడుతోంది. నిత్యం లక్షలాది మంది నివసించే ప్రాంతాలను మరిచి జనావాసాలు లేని ప్రాంత�
నార్త్ సిటీలో కీలకమైన ప్యారడైజ్-మేడ్చల్ మార్గంలో మార్పులపై మెట్రో దృష్టి పెట్టింది. బేగంపేట ఎయిర్పోర్టు మీదుగా మెట్రో లైన్ తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇంజినీరింగ్ సాంకేతిక ఇబ్బందులు దృష్ట్యా... ప్
పునాదులు పడేంత వరకు నార్త్ సిటీ మెట్రో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించినా... మెట్రో నిర్మాణంలో పునాదులే అత్యంత కీలకమని చెబుతున్నారు. ఈ క్�
నార్త్ సిటీ మెట్రో విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. విస్తరణ అంశం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండటంతో... ఇటీవల నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. ఈ మేరకు విస్తరణపై ప్రభుత్
నగరంలోని నార్త్ సిటీ మెట్రో విస్తరణకు అనూహ్యంగా రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. నిత్యం లక్షన్నరకు పైగా నార్త్ సిటీలోని పలు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారికి ఎంతగానో ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చే�
Hyderabad Metro | నగరంలో మెట్రో విస్తరణలో గాలి మాటలు, నీటి మూటలు అన్న చందంగా మారిపోయింది. ప్రజా ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జరుగుతున్న ప్రణాళికలపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది.