Nirmal | గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెర్కపల్లిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు.
Sabita Indra Reddy | అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహానీయుడు మహాత్మా గాంధీజీ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
శాంతియుత మార్గం సదా అనుసరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, క
జిల్లాలోని పలు గ్రామాల్లో గాంధీ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్ మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధ�
అహింసా అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కలలు సాకారం చేస్తూ నాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మూడో తరానికి తెలియజేందుకు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా �
ప్రేమ, శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించవచ్చని గాంధీకి టాల్స్టాయ్ ఉద్భోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి ఓ లేఖ ఓనమాలు నేర్పింది. తన భవిష్యత్నే కాదు ప్రపంచాన్నే మార్చేసింది. భారతద�
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. తూర్పు ఐరోపా దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని ప�
‘సత్యం, శాంతి, అహింస’ అనేవి సాధారణంగా కలిపి వాడే పదాలు. వాటి లక్ష్య, లక్షణాల సంబంధం అలాంటిది. ఉన్నది ఉన్నట్టుగా చూడటమూ, చెప్పడమూ, దాని ఆధారంగా నడచుకోవడం సత్యం. ఆర్ష దర్శనం, ధర్మం పరమాశయమే సత్యపాలన. ఈ సత్య చిన�