జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతాగోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. 2014 నుంచి ప్రతి ఎన్నికల సందర్భంలోనూ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నామినేషన్ వేయడానిక�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా ఎవరూ ఊహించని పేరు రేసులోకి వచ్చింది. ఇంతవరకూ టీమ్ఇండియా తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఫస్ట్క్లాస్ క్రికెటర్, ఢిల్లీకి చెందిన మి
తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది రాష్ర్టాలలో 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉపఎన్నికలు జరగనున్నాయి.
హైదరాబాద్ బోట్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చెన్నా డి సుధాకర్రావు బుధవారం ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే పదిసార్లు అధ్యక్షుడిగా గెలిచిన ఆయన, ఇప్పుడు పదోకొండోసారి కూడా ఎన్నికయ్యారు.
PM Modi: ప్రధాని మోదీ ఇవాళ వారణాసిలో లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయ
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20రోజులపాటు తీవ్ర తర్జనభర్జనల మధ్య ఎట్టకేలకు రఘురాంరెడ్డికి కాంగ్రెస్ అభ్యర�
Gujarat BJP Chief CR Patil | గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఆ పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరిచారు. ముహూర్తం దాటడంతో నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయారు. దీంతో భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, మద్దతుద