నిజామాబాద్ నగరంతోపాటు బోధన్ పట్టణానికి తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా అలీసాగర్కు బుధవారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివప్రసాద�
యాసంగి పంటల సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీరందక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నా రు. కోటగిరి మండల జైనాపూర్ చివరి ఆయకట్టు కింది రైతుల పరిస్థితి దయనీయంగా మా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. 10 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా, మూడు గేట్లు ఎత్తి దిగువకు ఆ మేరకు నీటిని దిగువకు వదులుతున్నారు.
మహ్మద్నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ఇండ్లలోకి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. వానాకాలం పంటల సాగు కోసం ఆదివారం బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీన�
బోధన్ పట్టణానికి తాగునీటి కొరత ముప్పు ముంచుకువస్తున్నది. పట్టణానికి ఆనుకొని ఉన్న ‘బెల్లాల్' చెరువులో నీటిమట్టం గణనీయంగా పడిపోతుండడమే ఇందుకు కారణం. సాగునీటితోపాటు తాగునీటిని అందించే ఈ చెరువు బోధన్ డ
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఏడో విడుత నీటిని ఆదివారం ఉదయం విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25 వేల ఎకరాలకు ఏడు విడుతల్లో 11