నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు.
సార్వత్రిక సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాల్గో విడుత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ‘ఇంటి నుంచే ఓటు’ (ఓట్ ఫ్రం హోం) సదుపాయం అందుబాటులోకి రానున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకునిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 3 నుంచి 6 వరకు హోమ్ ఓటింగ్ న
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సూచనల కోసం సాధారణ పరిశీలకురాలు ఎలిస్ వజ్ ఆర్ ఐఏఎస్ను సంప్రదించవచ్చని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు, అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెం�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించి నేడు (గురువారం) నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజునుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి,