నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్ దివంగత ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు శతజయంతి వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన సొసైటీ ఆఫ్ ఇండియాన్ రేడియోగ్రాఫర్స్, నిమ్స్ రేడియాల విభాగాల ఆధ్వర్యంలో ఆ అంశంపై జాతీయ స�
అరుదైన వ్యాధిగ్రస్తులకు నిమ్స్ ఆశాదీపంగా నిలుస్తున్నది. జన్యు ల్లో మార్పులు జరిగి అరుదైన వ్యాధులతో పిల్ల లు జన్మిస్తారు. అలాంటి వారికి పూర్తి స్థాయిలో చికిత్సలు ఉండవు.
ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి వేల్పుల కార్తీక్ ఈ నెల 2న పాముకాటుకు గురై హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నాడు.
వాహనాల ప్రవేశానికి తీసుకొచ్చిన కొత్త నిబంధనను నిమ్స్ యాజమాన్యం విరమించుకున్నది. ఈ మేరకు పరిపాలన విభాగం ద్వారా సర్క్యులర్ జారీ అయ్యింది. నిమ్స్లోకి వెళ్లాలంటే వన్వేను ఏర్పాటు చేశారు.
నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని అందుకున్నది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఆధునిక చికిత్సలు చేస్తున్న నిమ్స్ రోబోటిక్ సర్జరీల విభాగం.. వంద రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించింది.
నిమ్స్ దవాఖానలో సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఓపీ, ఐపీ, అత్యవసర కౌంటర్లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలిసి శనివారం సింగరేణి డైరెక్టర్ బలరామ్నాయక్ ప్రారంభించారు.