ప్రముఖ తెలుగు యూట్యూబర్ భయ్య సన్నీ యాదవ్ (బీఎస్వై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులతో సంబంధాలున్న బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీ ఇంటి వద్ద కలకలం రే�
ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 9 వరకు పొడిగించింది. అలాగే ఆయనను ఎన్ఐఏ కస్టడీలోనే విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దర్యాప్తు సమయం కోసం ఎ�
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు, దాని యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్ట�