కొండ చరియలు విరిగి పడటంతో సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా అయిదో దశ ఆనకట్ట పవర్ స్టేషన్ ధ్వంసమైంది. గత కొన్ని వారాలుగా తరచూ తక్కువ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటంతో ఈ 510 మెగావాట్ల స్టేషన్కు ప్రమాదం పొ
ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ కంపెనీ ఎన్హెచ్పీసీలో 3.5 శాతం వాటాను (35 కోట్ల షేర్లు) కేంద్రం అమ్మకానికి పెట్టింది. షేరుకు రూ.66 ధర ఫ్లోర్ప్రైస్గా నిర్ణయించిన ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) గురువారం ప్రారంభమైంద�
ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ దిగ్గజం ఎన్హెచ్పీసీ.. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్రానికి రూ. 997.75 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.