ప్రభుత్వ విద్య పరిరక్షణకై, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ సహాయ కార్యదర్శి షేక్ చాంద
రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని కొనసాగించాలని తపస్ రాష్ట్ర బాధ్యుడు పూర్ణచందర్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్య�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఏకమవుతున్నది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), విద్యాసంస్థల ప్రాంగణాల్లో మతచిచ్చు రేపడం, ఫీజుల పెంపును నిరసిస్తూ దేశంలోని 16 ప్రముఖ విద్యార్థి సంఘ�
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) రద్దుకు ఉద్యమిద్దామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఎన్ఈపీ ద్వారా విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు కేంద్రంలోని బీజేపీ సర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యాలయాలకు మతం రంగు పులుముతూ విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మండిపడ్డారు.