ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచ్చోడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బచ్చోడు సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు బుధవారం గంటపాటు రాస�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం రెండు కొత్త మండలాలను ఏర్పాటుచేసింది. సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
New Revenue Mandals | తెలంగాణలో కొత్తగా మరో మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
New Mandal's | రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నో
ప్రభుత్వ పాలనను ప్రజల చేరువకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొత్త మండలాలను ఏర్పాటుచేశారని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. కొత్తగా ఏర్పాటైన సాలూరా మండలాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్న�
జిల్లాలో మరో రెండు మండలాలు పురుడు పోసుకున్నాయి. 16 గ్రామాలతో కుకునూరుపల్లి, 10 గ్రామాలతో అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చ
పాలనాసంసరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలో నూతనంగా మరో 13 మండలాలను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేయడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండ�
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర