నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహ్మద్ అబ్దుల్ రజాక్ శుక్రవారం తెలిపారు. 47 మద్యం దుకాణాలకు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరక�
కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న ధరఖాస్తు ఫారం ధరను ఈసారి రూ. లక్ష పెంచి రూ. 3 లక్షలు చేశారు.
నాలుగు నెలల ముందుగానే మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ గడువు వచ్చే డిసెంబర్తో ముగియనుంది.
TS Liquor Shop Tenders | రాష్ట్రవ్యాప్తంగా త్వరలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆశావహులు ఈ ఏడాది పోటీపడ్డారు. దరఖాస్తుల చివరి రోజైన శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటల�